నటీనటులు; నాగార్జున, స్నేహ,బేబీ అనీ,శ్వేత మీనన్ మరుయు తదితరులు.
దర్సకత్వం; విజయేంద్ర ప్రసాద్.
నిర్మాత; అక్కినేని నాగార్జున.
సంగీత దర్సకత్వం; యం. యం . కీరవాణి
నాగార్జున ఇప్పుడు వైవిధ్య కరమైన సినిమాలు చెయ్యాలని తహతహ లాడు తున్నాడు. అందుకే గగనం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తరువాత ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాని ప్రముక దర్శకుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వం చెయ్యగా అతడి కుమారుడు రాజమౌళి ఆక్షన్ సన్నివేశాలను తెరక్కించారు. ఈ సినిమా ఈ నెల 22 న విడుదలైయింది.ఈ సినిమా ఎలా వుందో ఓకసారి చుద్దాం
కథ;

కష్టాలను ఎడుకోవడానికి సిద్డంమౌతుంది. అది ఎలా అనేదే ఈ రాజన్న కథ. అది పెద్ద తేరా మీద చూడాల్సిందే.
-నాగ సాయి రమ్య